ETV Bharat / state

'సీఎం తన స్వార్థం కోసమే రాజధాని మార్పు'

author img

By

Published : Jan 21, 2020, 11:57 PM IST

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని... పాలన రాజధానిగా విశాఖను మార్చటంపై కడప జనసేన పార్టీ ఇన్​ఛార్జ్, భాజపా జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి ఖండించారు.

"విశాఖను రాజధానిగా మార్చటం దారుణం'
"విశాఖను రాజధానిగా మార్చటం దారుణం'
"విశాఖకు రాజధానిని మార్చటం దారుణం'

సీఎం జగన్ తన స్వార్థం కోసమే... పాలన రాజధానిగా విశాఖను మార్చరాని కడప జనసేన పార్టీ ఇన్​ఛార్జ్ సుంకర శ్రీనివాస్, భాజపా జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి సంయుక్తంగా ఖండించారు. చంద్రబాబునాయుడు పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు....జగన్​కు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. దీంతో ఆయన రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. 9 వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులు జరిగాయన్న ఆయన ఇప్పుడు రాజధానిగా విశాఖను మార్చటం దారుణమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెబుతామన్నారు.

"విశాఖకు రాజధానిని మార్చటం దారుణం'

సీఎం జగన్ తన స్వార్థం కోసమే... పాలన రాజధానిగా విశాఖను మార్చరాని కడప జనసేన పార్టీ ఇన్​ఛార్జ్ సుంకర శ్రీనివాస్, భాజపా జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి సంయుక్తంగా ఖండించారు. చంద్రబాబునాయుడు పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు....జగన్​కు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. దీంతో ఆయన రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. 9 వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులు జరిగాయన్న ఆయన ఇప్పుడు రాజధానిగా విశాఖను మార్చటం దారుణమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెబుతామన్నారు.

ఇవీ చదవండి

'జగన్ ఆ విషయం చెప్పుంటే... ఒక్క సీటూ వచ్చేది కాదు'

Intro:ap_cdp_16_21_bjp_janasena_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కేవలం తన స్వార్థం కోసమే రాజధానిని వైజాగ్ మార్చారని కడప జనసేన పార్టీ ఇన్చార్జ్ సుంకర శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి సంయుక్తంగా ఖండించారు. కడప లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.. చంద్రబాబునాయుడు పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించ గా ఆయన కూడా ఏపీ రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. తొమ్మిది వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులు జరిగాయి, ఇప్పుడు రాజధానిని వైజాగ్ మార్చడం దారుణమని ఖండించారు. కేవలం తన అనుచరుల కోసమే రాజధాని మార్చారని విమర్శించారు. జగన్ చేస్తున్న అరాచకాలను వారు హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు ఇస్తామని స్పష్టం చేశారు.
byte: సుంకర శ్రీనివాస్, జనసేన పార్టీ ఇన్చార్జి, కడప.
byte: ఎల్లారెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షులు, కడప.


Body:స్వార్థం కోసమే రాజధాని మార్పు


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.