ETV Bharat / state

రూ.1.87 లక్షల విలువైల ఎర్రచందనం పట్టివేత

కడప జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటికి చెందిన వ్యక్తి ఈ వ్యవహారం వెనక ఉన్నట్టు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

author img

By

Published : Aug 5, 2019, 10:50 AM IST

ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోళ్లమడుగు ప్రాంతంలో అక్రమంగా రవాణా చేస్తున్న 15 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. డిఎఫ్ఓ కి అందిన సమాచారంతో రోళ్లమడుగు ప్రాంతంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. అప్పటికే ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా తయారుచేసి రవాణాకు సిద్ధంగా ఉంచారని... తాము మూకుమ్మడిగా దాడిచేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారని, మరో నలుగురు వ్యక్తులు పరారయ్యారని రాజంపేట రేంజర్ శ్రీనివాసులు తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు రాయచోటికి చెందిన వారు కాగా మిగతా వ్యక్తులు అనంతపురానికి చెందిన వారని తెలిపారు. పట్టుకున్న దుంగల విలువ 1,87,533వేల రూపాయలు ఉందని రేంజర్ వివరించారు.

ఇది చూడండి: తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే

ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోళ్లమడుగు ప్రాంతంలో అక్రమంగా రవాణా చేస్తున్న 15 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. డిఎఫ్ఓ కి అందిన సమాచారంతో రోళ్లమడుగు ప్రాంతంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. అప్పటికే ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా తయారుచేసి రవాణాకు సిద్ధంగా ఉంచారని... తాము మూకుమ్మడిగా దాడిచేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారని, మరో నలుగురు వ్యక్తులు పరారయ్యారని రాజంపేట రేంజర్ శ్రీనివాసులు తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు రాయచోటికి చెందిన వారు కాగా మిగతా వ్యక్తులు అనంతపురానికి చెందిన వారని తెలిపారు. పట్టుకున్న దుంగల విలువ 1,87,533వేల రూపాయలు ఉందని రేంజర్ వివరించారు.

ఇది చూడండి: తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే

Intro:Ap_knl_52_04_anm_arrest_av_AP10055

S.sudhakar, dhone


ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ రెండవ ఏఎన్ఎం లు చలో విజయవాడకు కార్యక్రమం కి వెళ్లేందుకు డోన్ రైల్వే స్టేషన్ లో ఉన్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో తాత్కాలిక ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని రేపు జరిగే చలో విజయవాడ కు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని వెళ్లకుండా అడ్డుకుని, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఎన్నికల మేనిఫెస్టోలో తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు హామీ ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఏక్కాక హామీలను మరిచాడని వారు ఆరోపించారు. తాత్కాలిక ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

Note. విజువల్స్ ftp లో ప.పంపాను. గమనించగలరు.Body:ఏఎన్ఎం లు అరెస్ట్Conclusion:KIt no.692, cell no.9394450169.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.