ETV Bharat / state

నాటుసారా బట్టీలపై దాడులు.. 450 లీటర్ల ఊట ధ్వంసం - kadapa dst liquor items

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు చేశారు. 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తెలిపారు.

police raids on natusara centers in kadapa dst railwaykoduru
police raids on natusara centers in kadapa dst railwaykoduru
author img

By

Published : Jul 11, 2020, 4:57 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. కోడూరు మండలంలోని బుడుగుంట పల్లి గ్రామ అటవీ పరిసర ప్రాంతంలో దాడులు చేయగా సుమారు 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుల కోసం గాలింపు చేపట్టారు.

ఇదీ చూడండి:

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. కోడూరు మండలంలోని బుడుగుంట పల్లి గ్రామ అటవీ పరిసర ప్రాంతంలో దాడులు చేయగా సుమారు 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుల కోసం గాలింపు చేపట్టారు.

ఇదీ చూడండి:

సభాపతి వెళ్లిపోయాక.. చితక్కొట్టుకున్న వైకాపా నాయకులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.