ETV Bharat / state

నాటుసారా బట్టీలపై దాడులు.. 450 లీటర్ల ఊట ధ్వంసం

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు చేశారు. 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తెలిపారు.

author img

By

Published : Jul 11, 2020, 4:57 PM IST

police raids on natusara centers in kadapa dst railwaykoduru
police raids on natusara centers in kadapa dst railwaykoduru

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. కోడూరు మండలంలోని బుడుగుంట పల్లి గ్రామ అటవీ పరిసర ప్రాంతంలో దాడులు చేయగా సుమారు 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుల కోసం గాలింపు చేపట్టారు.

ఇదీ చూడండి:

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. కోడూరు మండలంలోని బుడుగుంట పల్లి గ్రామ అటవీ పరిసర ప్రాంతంలో దాడులు చేయగా సుమారు 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుల కోసం గాలింపు చేపట్టారు.

ఇదీ చూడండి:

సభాపతి వెళ్లిపోయాక.. చితక్కొట్టుకున్న వైకాపా నాయకులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.