ETV Bharat / state

3 రోజులుగా జ్వరం.. ఐసోలేషన్ వార్డుకు తరలింపు - జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి ఐసోలేషన్​కు తరలింపు

మూడు రోజుల నుంచి తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఓ వ్యక్తిని కడప జిల్లా జమ్మలమడుగులో ఐసోలేషన్​కు తరలించారు. సదరు వ్యక్తికి ట్రూనాట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి ఐసోలేషన్​కు తరలింపు
జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి ఐసోలేషన్​కు తరలింపు
author img

By

Published : Apr 28, 2020, 6:19 PM IST

కడప జిల్లా జమ్మలమడుగులో ఓ వ్యక్తిని ఐసోలేషన్​కు తరలించారు. అతడు వారం రోజుల కిందట ఒంగోలు నుంచి జమ్మలమడుగు చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు. మూడు రోజుల నుంచి తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు వైద్య సిబ్బంది, పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే అప్రమత్తమైన అధికారులు... జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి అతడిని తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రూనాట్ పరీక్షల నిమిత్తం ప్రొద్దుటూరు ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

కడప జిల్లా జమ్మలమడుగులో ఓ వ్యక్తిని ఐసోలేషన్​కు తరలించారు. అతడు వారం రోజుల కిందట ఒంగోలు నుంచి జమ్మలమడుగు చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు. మూడు రోజుల నుంచి తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు వైద్య సిబ్బంది, పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే అప్రమత్తమైన అధికారులు... జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి అతడిని తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రూనాట్ పరీక్షల నిమిత్తం ప్రొద్దుటూరు ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.