ETV Bharat / state

మృతులకు పింఛన్‌- అధికారుల సస్పెన్షన్‌..

బద్వేల్ పురపాలక కార్యాలయంలో చనిపోయిన వారి పింఛన్ల సొమ్ము స్వాహాచేసిన అంశంలో పురపాలక అధికారులు విచారణ పూర్తి చేశారు.

author img

By

Published : Apr 27, 2019, 7:57 AM IST

Breaking News
అక్రమంగా పెన్షన్ సొమ్ము స్వాహా..

కడప జిల్లా బద్వేలు మున్సిపల్ కార్యాలయంలో చనిపోయిన వారి పేర పింఛన్ సొమ్ము స్వాహా చేసిన ఘటనలో అధికారుల విచారణ పూర్తైంది. వ్యవహారాన్ని ఈనాడు, ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకువచ్చింది. అధికారుల విచారణలో ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్యాలయంలో పనిచేసే పొరుగుసేవల సిబ్బంది విజయ్.. ఏడాదిన్నర కాలంగా సుమారు 2 లక్షల 20వేల రూపాయలను స్వాహా చేసినట్టు విచారణలో తేలింది. అతణ్ణి విధుల నుంచి తప్పిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.

అక్రమంగా పెన్షన్ సొమ్ము స్వాహా..

కడప జిల్లా బద్వేలు మున్సిపల్ కార్యాలయంలో చనిపోయిన వారి పేర పింఛన్ సొమ్ము స్వాహా చేసిన ఘటనలో అధికారుల విచారణ పూర్తైంది. వ్యవహారాన్ని ఈనాడు, ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకువచ్చింది. అధికారుల విచారణలో ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్యాలయంలో పనిచేసే పొరుగుసేవల సిబ్బంది విజయ్.. ఏడాదిన్నర కాలంగా సుమారు 2 లక్షల 20వేల రూపాయలను స్వాహా చేసినట్టు విచారణలో తేలింది. అతణ్ణి విధుల నుంచి తప్పిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి.

వైభవంగా గూడు మస్తాన్ వలి దర్గా ఉత్సవాలు

Chennai, Apr 27 (ANI): Mumbai Indians (MI) defeated Chennai Super Kings (CSK) by 46 runs at MA Chidambaram Stadium in Chennai on Friday. CSK won the toss and decided to bowl first. While addressing a post match press conference, CSK coach Stephen Fleming said, "Batting vise we lost wickets constantly throughout, pitch have created enough problem. Partnership between Rohit and Lewis was important. We were needed good partnership at the top."CSK is presently leading the points table with 16 points.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.