ETV Bharat / state

ద్విచక్రవాహనం-కారు ఢీ... వ్యక్తి మృతి

author img

By

Published : Dec 4, 2020, 2:53 AM IST

కడప జిల్లా రాయచోటి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

one man death in a road accident in rayachoti kadapa district
ద్విచక్రవాహనం-కారు ఢీ... వ్యక్తి మృతి

కడప జిల్లా రాయచోటి పట్టణ శివారులోని మైనారిటీ గురుకుల పాఠశాల వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేటవైపు నుంచి వస్తున్న ద్విచక్రవాహనాన్ని ... రాయచోటి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుండుపల్లి మండలం దాచయ్యగారిపల్లి గ్రామానికి చెందిన మదన్​ మోహన్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కడప జిల్లా రాయచోటి పట్టణ శివారులోని మైనారిటీ గురుకుల పాఠశాల వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేటవైపు నుంచి వస్తున్న ద్విచక్రవాహనాన్ని ... రాయచోటి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుండుపల్లి మండలం దాచయ్యగారిపల్లి గ్రామానికి చెందిన మదన్​ మోహన్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీచదవండి.

వేర్వేరు ఘటనల్లో... తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తెలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.