ETV Bharat / state

కిరాణా దుకాణాలపై విజిలెన్స్​ అధికారుల దాడులు - కడపలో దుకాణాలపై అధికారులు దాడి

లాక్​డౌన్​ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలను నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కడప జిల్లాలో పలు దుకాణాలపై విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు దాడులు చేశారు.

officers rids on shops in cadapa
officers rids on shops in cadapa
author img

By

Published : May 1, 2020, 1:37 PM IST

కడప జిల్లా రాజంపేటలో విజిలెన్స్ ఎన్ఫోఫోర్స్​మెట్ , లీగల్ మెట్రాలజీ అధికారులు పలు దుకాణాలపై సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. దుకాణాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో కడప పొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్, రైల్వేకోడూరు, రాజంపేట వంటి పట్టణాలలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 24 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరకులను విక్రయిస్తే కఠిన చర్యలు చేపడుతామని అధికారులు వ్యాపారులను హెచ్చరించారు.

కడప జిల్లా రాజంపేటలో విజిలెన్స్ ఎన్ఫోఫోర్స్​మెట్ , లీగల్ మెట్రాలజీ అధికారులు పలు దుకాణాలపై సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. దుకాణాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో కడప పొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్, రైల్వేకోడూరు, రాజంపేట వంటి పట్టణాలలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 24 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరకులను విక్రయిస్తే కఠిన చర్యలు చేపడుతామని అధికారులు వ్యాపారులను హెచ్చరించారు.

ఇవీ చదవండి: ఆర్​ఎంపీ వైద్యం...బాలింత మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.