ETV Bharat / state

'మూడు రాజధానులు మాకొద్దు' - కడపలో జేఏసీ

author img

By

Published : Feb 6, 2020, 9:44 PM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... కడప జిల్లా మైదుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి జిల్లా జేఏసీ ప్రతినిధులు ఈనిరనస కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే రాష్ట్రం -ఒకే రాజధాని ఉండాలని 3 రాజధానులులు వద్దు , అమరావతి ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అమరావతికి మద్దతుగా నిరసన
అమరావతికి మద్దతుగా నిరసన

అమరావతికి మద్దతుగా నిరసన

ఇదీచదవండి

అమరావతికి మద్దతుగా నిరసన

ఇదీచదవండి

అప్పుడు 'ఫోక్స్ వ్యాగన్'.. ఇప్పుడు 'కియా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.