ETV Bharat / state

రైతు దినోత్సవం చరిత్రాత్మక ఘట్టం: కన్నబాబు

author img

By

Published : Jul 7, 2019, 3:22 PM IST

తెదేపా ప్రభుత్వ విధానాల వల్లే విత్తనాల కొరత ఏర్పడిందని మంత్రి కన్నబాబు అన్నారు. నెల వ్యవధిలోనే 3 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రైతు దినోత్సవం నిర్వహించటం చారిత్రాత్మకమైన ఘట్టమని స్పష్టం చేశారు.

రైతు దినోత్సవం చరిత్రాత్మక ఘట్టం: కన్నబాబు
రైతు దినోత్సవం చరిత్రాత్మక ఘట్టం: కన్నబాబు

గత ప్రభుత్వ విధానాల వల్లే విత్తనాల కొరత ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. రైతు దినోత్సవం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైన ఘట్టమని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించే సమయానికి 50 వేలు క్వింటాళ్లు మాత్రమే వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని.. నెల వ్యవధిలోనే మూడు లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు. కడప ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు... రైతు మిషన్ వ్యవసాయంపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేరుశనగ విత్తనాలను తీసుకొచ్చామని పేర్కొన్నారు.

కడప జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని చెప్పారు. ఆగస్టులో కడపలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు డిప్యూటీ మంత్రులు, శాస్త్రవేత్తలు హాజరవుతారని తెలిపారు. మామిడి, చీనీ చెట్ల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జగన్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని మంత్రి కన్నబాబు తెలిపారు.

రైతు దినోత్సవం చరిత్రాత్మక ఘట్టం: కన్నబాబు

గత ప్రభుత్వ విధానాల వల్లే విత్తనాల కొరత ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. రైతు దినోత్సవం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైన ఘట్టమని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించే సమయానికి 50 వేలు క్వింటాళ్లు మాత్రమే వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని.. నెల వ్యవధిలోనే మూడు లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు. కడప ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు... రైతు మిషన్ వ్యవసాయంపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేరుశనగ విత్తనాలను తీసుకొచ్చామని పేర్కొన్నారు.

కడప జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని చెప్పారు. ఆగస్టులో కడపలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు డిప్యూటీ మంత్రులు, శాస్త్రవేత్తలు హాజరవుతారని తెలిపారు. మామిడి, చీనీ చెట్ల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జగన్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని మంత్రి కన్నబాబు తెలిపారు.

Intro:AP_VJA_22_07_GEC_GRUDUATIN_DAY_AVB_AP10046....సెంటర్... కృష్ణాజిల్లా.. గుడివాడ... నాగసింహాద్రి... పొన్...9394450288... ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ విధులను నిబద్ధతతో పనిచేయాలని నిర్వహించారని కాకినాడ జేఎన్టీయూ వైస్ ఛాన్స్ లర్ మల్లికార్జున రావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన 1000 మంది విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేసిన ఆయన. అనంతరం మాట్లాడుతూ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వివిధ కంపెనీలకు 645 మంది క్యాంపస్ ఎలక్షన్లలో ఎన్నిక కావడం ఎంతో సంతోషమని... మీరంతా కాలేజీ నమ్మకాన్ని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని .వి. సి మల్లికార్జున రావు సూచన చేశారు....బైట్... మల్లికార్జునరావు...కాకినాడ జెయన్.టి వైస్ చాన్సలర్


Body:గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల లో గ్రాడ్యుయేషన్ డే


Conclusion:పాల్గొన్న వైస్ ఛాన్స్లర్ మల్లికార్జున రావు 1000 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు పంపిణీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.