ETV Bharat / state

రాజంపేటలో ఎల్​ఐసీ ఉద్యోగుల ఆందోళన

author img

By

Published : Feb 4, 2020, 7:10 PM IST

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో ఎల్ఐసీ వాటాల అమ్మకం ప్రతిపాదనను నిరసిస్తూ కడప జిల్లా రాజంపేటలో ఎల్​ఐసీ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎల్​ఐసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ ఆర్థిక సహకారం అందిస్తున్న సంస్థను నాశనం చేసే కుట్రను సహించబోమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎల్​ఐసీ వాటాల విక్రయ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

LIC employees dharna in rajampeta
రాజంపేటలో ఎల్ఐసీ ఉద్యోగుల ఆందోళన
ఎల్ఐసీ వాటాల విక్రయ ప్రతిపాదనపై ఉద్యోగుల ఆందోళన

ఎల్ఐసీ వాటాల విక్రయ ప్రతిపాదనపై ఉద్యోగుల ఆందోళన

ఇదీ చదవండి:

విజయవాడలో ఎల్ఐసీ ఉద్యోగులు ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.