ఇదీ చదవండి:
రాజంపేటలో ఎల్ఐసీ ఉద్యోగుల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎల్ఐసీ వాటాల అమ్మకం ప్రతిపాదనను నిరసిస్తూ కడప జిల్లా రాజంపేటలో ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ ఆర్థిక సహకారం అందిస్తున్న సంస్థను నాశనం చేసే కుట్రను సహించబోమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ వాటాల విక్రయ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
రాజంపేటలో ఎల్ఐసీ ఉద్యోగుల ఆందోళన
ఇదీ చదవండి: