ETV Bharat / state

'మోదీ ప్రధానమంత్రి కాదు... ప్రధాన సేవకుడు'

భారతదేశంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ప్రధాన మోదీకి దక్కుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

author img

By

Published : Sep 15, 2019, 10:19 AM IST

కడప జిల్లా పర్యటనలో కన్నా లక్ష్మీనారాయణ
కడప జిల్లా పర్యటనలో కన్నా లక్ష్మీనారాయణ

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాదనీ.. ప్రజల సేవకుడని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా నేడు దేవుని కడప శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నెహ్రూ పార్కులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మొదటగా ఆయనే రక్తపోటు పరీక్ష చేయించుకున్నారు. ప్రధాని జన్మదినం సందర్భంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దేశం పదిలంగా ఉండడానికి కారణం మోదీ నాయకత్వమే అనీ.. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మోదీ ప్రధానమంత్రి కాదని ప్రజలకు ప్రధాన సేవకుడు అని కన్నా అన్నారు.

కడప జిల్లా పర్యటనలో కన్నా లక్ష్మీనారాయణ

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాదనీ.. ప్రజల సేవకుడని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా నేడు దేవుని కడప శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నెహ్రూ పార్కులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మొదటగా ఆయనే రక్తపోటు పరీక్ష చేయించుకున్నారు. ప్రధాని జన్మదినం సందర్భంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దేశం పదిలంగా ఉండడానికి కారణం మోదీ నాయకత్వమే అనీ.. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మోదీ ప్రధానమంత్రి కాదని ప్రజలకు ప్రధాన సేవకుడు అని కన్నా అన్నారు.

ఇవీ చదవండి..

ప్రేమ పేరుతో యువకుడు మోసం.. న్యాయం కోసం యువతి పోరాటం

Intro:AP_GNT_66_14_AGANVAADI_RASTRA_MAHAA_SABHALU_AVBB_AP10036. .. యాంకర్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి లోనే కాకతీయ కళ్యాణ మండపం లో రాష్ట్ర అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు తొమ్మిదవ మహాసభ శనివారం ప్రారంభమైంది . రెండు రోజుల పాటు జరిగే మహాసభకు ముఖ్యఅతిథిగా జాతీయ కార్యదర్శి సింధు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర, జిల్లా మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి సింధు మాట్లాడుతూ ఐ సి డి ఎస్ వ్యవస్థ పర్మినెంట్ చేయాలని అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్స్ సేవలు నిరుపమాన మని కొనియాడారు. గర్భిణి స్త్రీలు చిన్నపిల్లల పౌష్టికాహారం పెంపొందించడంలో వీరి పాత్ర కీలకమన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న అంగన్వాడి కేంద్రాలకు మోడీ ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటాయింపు ఆశాజనకంగా లేదని విమర్శించారు. ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంగన్వాడీల పై రాజకీయ వేధింపులు తగదని సూచించారు. ఈ జిల్లాలో వినుకొండలో అంగనవాడి ఉపాధ్యాయురాలు ఆత్మహత్య కు ప్రయత్నించిందని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఆయన పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు


Body:బైట్స్.1. సింధు ఏఐటియుసి జాతీయ కార్యదర్శి 2. లక్ష్మణ్ రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ


Conclusion:విజయ్ కుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి 9440740588

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.