ETV Bharat / state

మున్సిపాలిటీగా కమలాపురం : ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

కడప జిల్లా కమలాపురం పట్టణాన్ని త్వరలోనే గ్రామ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా మారుస్తానని ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్​ రెడ్డి హామీ ఇచ్చారు.

author img

By

Published : Jun 6, 2019, 12:56 PM IST

ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

కడప జిల్లా కమలాపురం పట్టణాన్ని త్వరలోనే గ్రామ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా మారుస్తానని ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్​ రెడ్డి హామీ ఇచ్చారు. కమలాపురం పట్టణంలో అన్ని కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్​లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు.

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

కడప జిల్లా కమలాపురం పట్టణాన్ని త్వరలోనే గ్రామ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా మారుస్తానని ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్​ రెడ్డి హామీ ఇచ్చారు. కమలాపురం పట్టణంలో అన్ని కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్​లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు.

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

ఇదీ చదవండి

విహారయాత్రకు ప్రారంభించి... అనంతలోకానికి వెళ్లాడు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_32_05_fish_ride_p v raju_av_c4 ------------------------------------------------------------- సర్ ఫోటోలు ftp ద్వారా పంపించాను. పరిశీలించగలరు. ------------------------------------------------------------- వేట నిషేధం సమయంలో నిబంధనలకు విరుద్దంగా ఎగుమతులకు సిద్ధంగా ఉన్న ఇద్దరు రొయ్యల వ్యాపారులకు జరిమానా విధించామని ఫిషరీస్ ఏడీ శ్రీనివాసరావు తెలిపారు. తుని పట్టణంలోని వీరవరపు పేట, చేపల మార్కెట్లో ఎగుమతులకు సిద్ధంగా ఉన్న సుమారు మూడు టన్నుల రొయ్యలు ఉండగా ఇద్దరు వ్యాపారులు త్రిమూర్తులు, రాణి లకు రూ. 1.65 లక్షలు జరిమానా విధించాలని తెలిపారు.


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.