మాజీ ఎంపీ వివేకా హత్యకేసులో 119వ రోజు సీబీఐ విచారణ జరగనుంది. ఉమాశంకర్ రెడ్డిని నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని.. కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. దీనిపై.. పులివెందుల కోర్టులో విచారణ జరగునుంది. కడప జైలు నుంచే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమాశంకర్ రెడ్డిని హాజరుపరచనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: పరిశ్రమల నీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక కంపెనీ..