ETV Bharat / state

Viveka Murder Case: ఉమాశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపర్చనున్న సీబీఐ

మాజీ ఎంపీ వివేకా హత్యకేసులో 119వ రోజు సీబీఐ విచారణ జరుగుతోంది. ఉమాశంకర్ రెడ్డిని నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని.. కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేయగా.. నేడు పులివెందుల కోర్టులో విచారణ జరగునుంది.

author img

By

Published : Oct 4, 2021, 12:34 PM IST

investigation in viveka murder case is going on
ఉమాశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపర్చనున్న సీబీఐ

మాజీ ఎంపీ వివేకా హత్యకేసులో 119వ రోజు సీబీఐ విచారణ జరగనుంది. ఉమాశంకర్ రెడ్డిని నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని.. కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. దీనిపై.. పులివెందుల కోర్టులో విచారణ జరగునుంది. కడప జైలు నుంచే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమాశంకర్ రెడ్డిని హాజరుపరచనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

మాజీ ఎంపీ వివేకా హత్యకేసులో 119వ రోజు సీబీఐ విచారణ జరగనుంది. ఉమాశంకర్ రెడ్డిని నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని.. కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. దీనిపై.. పులివెందుల కోర్టులో విచారణ జరగునుంది. కడప జైలు నుంచే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమాశంకర్ రెడ్డిని హాజరుపరచనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: పరిశ్రమల నీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక కంపెనీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.