ETV Bharat / state

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ కందస్వామి వెంకటేశ్ అరెస్ట్​ - kadapa district

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సాహుల్ భాయ్ ముఖ్య అనుచరుడు అంతర్రాష్ట్ర స్మగ్లర్ కందస్వామి వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా చాపాడు మండలం కాదర్ పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ తెలిపారు.

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ కందస్వామి వెంకటేశ్ అరెస్ట్​
author img

By

Published : Oct 3, 2019, 8:01 PM IST

Updated : Oct 3, 2019, 9:49 PM IST

తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్ హీల్స్ కు చెందిన స్మగ్లర్ కందస్వామి వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా చాపాడు మండలం కాదర్ పల్లి వద్ద పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ తెలిపారు. నింధితుడిపై కడప జిల్లాలో మొత్తం 31 నమోదు కాగా ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉందన్నారు. వెంకటేష్​ పై ఇతర జిల్లాలతో కలిపి మొత్తంగా 47 కేసులు నమోదయినట్లు వెల్లడించారు. 2016 మార్చి నెలలో కడప సెంట్రల్ జైలు నుంచి బెయిలు పై విడుదలయినప్పటి నుంచి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నింధితుడిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ కందస్వామి వెంకటేశ్ అరెస్ట్

ఇదీ చూడండి: స్మగ్లర్లు అరెస్ట్​..ఎర్రచందనం దుంగలు స్వాధీనం

తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్ హీల్స్ కు చెందిన స్మగ్లర్ కందస్వామి వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా చాపాడు మండలం కాదర్ పల్లి వద్ద పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ తెలిపారు. నింధితుడిపై కడప జిల్లాలో మొత్తం 31 నమోదు కాగా ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉందన్నారు. వెంకటేష్​ పై ఇతర జిల్లాలతో కలిపి మొత్తంగా 47 కేసులు నమోదయినట్లు వెల్లడించారు. 2016 మార్చి నెలలో కడప సెంట్రల్ జైలు నుంచి బెయిలు పై విడుదలయినప్పటి నుంచి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నింధితుడిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ కందస్వామి వెంకటేశ్ అరెస్ట్

ఇదీ చూడండి: స్మగ్లర్లు అరెస్ట్​..ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Intro:ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన నివాసాలను లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు...
...
నెల్లూరు జిల్లా కావలి పట్టణ మద్దూరుపాడు లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మించిన నివాసాలను లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి కావలి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి పురపాలక కార్యాలయం వరకు కార్యాలయం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. కార్యాలయంలో కమిషనర్ ను కలిసేందుకు నాయకులు లబ్ధిదారులు వెళ్తుంటే వారిని కార్యాలయంలోకి వెళ్లి నివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు , లబ్ధిదారులు అక్కడే ఆందోళన చేపట్టారు . ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేదలకు నిర్మించిన నివాసాలు ఇవ్వాలని నాలుగు రోజుల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా, ర్యాలీలు చేస్తున్న అధికారులు స్పందన లేకపోవడం బాధాకరం గా ఉందని నాయకులు తెలిపారు. పేదలకు నివాసాలు ఇచ్చేంతవరకు దశలవారీగా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ప్రాంతీయ పార్టీల మనుగడ కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం న్యాయం కాదని తెలిపారు.
...
బైట్స్..
1. పసుపులేటి సుధాకర్, భాజపా నాయకులు.
..
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974.


Body:నివాసాలు లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ


Conclusion:
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన నివాసాలను లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు...
...
నెల్లూరు జిల్లా కావలి పట్టణ మద్దూరుపాడు లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మించిన నివాసాలను లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి కావలి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి పురపాలక కార్యాలయం వరకు కార్యాలయం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. కార్యాలయంలో కమిషనర్ ను కలిసేందుకు నాయకులు లబ్ధిదారులు వెళ్తుంటే వారిని కార్యాలయంలోకి వెళ్లి నివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు , లబ్ధిదారులు అక్కడే ఆందోళన చేపట్టారు . ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేదలకు నిర్మించిన నివాసాలు ఇవ్వాలని నాలుగు రోజుల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా, ర్యాలీలు చేస్తున్న అధికారులు స్పందన లేకపోవడం బాధాకరం గా ఉందని నాయకులు తెలిపారు. పేదలకు నివాసాలు ఇచ్చేంతవరకు దశలవారీగా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ప్రాంతీయ పార్టీల మనుగడ కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం న్యాయం కాదని తెలిపారు.
...
బైట్స్..
1. పసుపులేటి సుధాకర్, భాజపా నాయకులు.
..
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974.
Last Updated : Oct 3, 2019, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.