కడప అసోసియేషన్ ఫర్ సర్వీస్ సొసైటీ (కేఏఎస్ఎస్) ఆధ్వర్యంలో కమలాపురంలో అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాపురం మండలం ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో లాక్డౌన్ సమయంలో సేవలు చేసిన 15 మందికి అవార్డులు అందజేశారు.
ఇదీ చదవండి: