ETV Bharat / state

బంకులో డీజిల్ బదులు..పాల డీజిల్

కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఇంధన బంకులో పాలలాగ పంపు నుంచి డీజిల్ రావటంతో కల్తీ జరగటం చర్చనీయాంశమైంది.దీంతో స్థానికులు పోలీసులకు చెప్పటంతో పోలీసులు ఇంధన బంకు యాజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

author img

By

Published : Sep 9, 2019, 9:41 AM IST

Updated : Sep 9, 2019, 1:57 PM IST

బంకులో డీజిల్ బదులు..పాల డీజిల్
బంకులో డీజిల్ బదులు..పాల డీజిల్

కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఇంధన బంకులో డీజిల్ కల్తీ జరగటం చర్చనియాంశమైంది. బంకులో పాలలాగా పంపు నుంచి డీజిల్ రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. పండు అనే వ్యక్తి వాహనానికి డీజిల్ పట్టించగా మధ్యలోనే వాహనం ఆగిపోయింది. కారణం తెలుసుకునే ప్రయత్నంలో డీజిల్ పైపు తొలగించి చూడగా పాలలాగ బయటకి రావటం గమనించారు. నష్టం జరగటంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం వరకు డీజిల్ బాగానే వచ్చిందని..మధ్యాహ్నం ట్యాంకర్ వచ్చి నింపిన తర్వాత ఇంధన బంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఇంధన బంకుపై యాజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:బాసరలో ముస్లిం అబ్బాయికి అక్షరాభ్యాసం

బంకులో డీజిల్ బదులు..పాల డీజిల్

కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఇంధన బంకులో డీజిల్ కల్తీ జరగటం చర్చనియాంశమైంది. బంకులో పాలలాగా పంపు నుంచి డీజిల్ రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. పండు అనే వ్యక్తి వాహనానికి డీజిల్ పట్టించగా మధ్యలోనే వాహనం ఆగిపోయింది. కారణం తెలుసుకునే ప్రయత్నంలో డీజిల్ పైపు తొలగించి చూడగా పాలలాగ బయటకి రావటం గమనించారు. నష్టం జరగటంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం వరకు డీజిల్ బాగానే వచ్చిందని..మధ్యాహ్నం ట్యాంకర్ వచ్చి నింపిన తర్వాత ఇంధన బంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఇంధన బంకుపై యాజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:బాసరలో ముస్లిం అబ్బాయికి అక్షరాభ్యాసం

Intro:యాంకర్
తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం వద్ద వరద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ పలు కాజు వేలు ముంపు బారిన పడ్డాయి జీ పెదపూడి లంక పరిగి వారి పేట మూడు మూడు లంక గురుకులం కం కనకాయలంక అప్పనపల్లి దొడ్డవరం పెదపట్నం లంక వీరవల్లిపాలెం చింత లంక అద్దంకి వారి లంక అయినవి లంక sivalenka కె.వి పల్లి లంక అయోధ్య లంక నాన్నగారు లంక క పుచ్చ లంక పెదమల్లం లంక గ్రామాల ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు అప్పనపల్లి జీ పెదపూడి ముక్తేశ్వరం వద్ద కాజు వేలు వరద నీటిలో మునిగిపోయాయి ఈ కారణంగా గ్రామాల ప్రజలు ప్రపంచంలోని రావడానికి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229



Body:వరద


Conclusion:బాధితులు
Last Updated : Sep 9, 2019, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.