ETV Bharat / state

క్వారంటైన్​ కేంద్రాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్​

author img

By

Published : Jun 13, 2020, 5:06 PM IST

అనంతరాజుపేటలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సందర్శించారు. అక్కడ ఉంటున్న 93 మందికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

govt whip koramutla srinivasulu visit anantharajupeta quarantine centre in kadapa district
క్వారంటైన్​లో ఇస్తున్న ప్రజల బాగోగుల అడిగి తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్​

రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలోని వైఎస్సార్​ హార్టికల్చర్​ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. అక్కడ తీసుకుంటున్న చర్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్వారంటైన్​లో ఉన్న 93 మందికి మెరుగైన సేవలు, నిర్ణయించిన మేరకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. మాస్కులు, శానిటైజర్ల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వహించాలని సూచించారు.

రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలోని వైఎస్సార్​ హార్టికల్చర్​ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. అక్కడ తీసుకుంటున్న చర్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్వారంటైన్​లో ఉన్న 93 మందికి మెరుగైన సేవలు, నిర్ణయించిన మేరకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. మాస్కులు, శానిటైజర్ల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వహించాలని సూచించారు.

ఇదీ చదవండి :
అంత్యక్రియల్లో పాల్గొన్నారు..క్వారంటైన్​కు వెళ్లారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.