ETV Bharat / state

రైతులకు కన్నీటిని మిగిల్చిన వర్షాలు - kadapa latest updates

రెండు రోజులుగా కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రైతన్నలకు కన్నీటిని మిగిల్చాయి. చేతికొచ్చిన పంటలు నీట మునగటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

రైతులకు కన్నీటిని మిగిల్చిన వర్షాలు
రైతులకు కన్నీటిని మిగిల్చిన వర్షాలు
author img

By

Published : Sep 16, 2020, 3:15 PM IST

కడప జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చే పంటలు నీట మునగటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సగిలేరు జలాశయం గేట్లు ఎత్తి నీటిని వదలడంతో బద్వేల్ మండలంలోని రాజుపాలెం, పుట్టాయిపల్లి, గొడుగునూరు గ్రామాల్లో వరి పత్తి పంటలు నీట మునిగాయి. సుమారు కోటిన్నర రూపాయల మేర నష్టం వాటిల్లింది. జలవనరుల శాఖ అధికారులు డ్రోన్ కెమెరాలో సర్వే నిర్వహించి పంట నష్టం అంచనాలను తయారు చేస్తున్నారు.

కడప జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చే పంటలు నీట మునగటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సగిలేరు జలాశయం గేట్లు ఎత్తి నీటిని వదలడంతో బద్వేల్ మండలంలోని రాజుపాలెం, పుట్టాయిపల్లి, గొడుగునూరు గ్రామాల్లో వరి పత్తి పంటలు నీట మునిగాయి. సుమారు కోటిన్నర రూపాయల మేర నష్టం వాటిల్లింది. జలవనరుల శాఖ అధికారులు డ్రోన్ కెమెరాలో సర్వే నిర్వహించి పంట నష్టం అంచనాలను తయారు చేస్తున్నారు.

ఇదీ చదవండి

కుందూనదిలో నిలకడగా వరద ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.