ETV Bharat / state

రైతు భరోసా అందలేదంటూ అన్నదాతల ఆందోళన - రైతు భరోసా తాజా న్యూస్

కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం గంగిరెడ్డిపల్లె, సంగాల పల్లే గ్రామంలోని రైతులు.... తమ ఖాతాల్లో రైతు భరోసా పడలేదంటూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తక్షణమే బాధిత రైతుల ఖాతాలో రైతు భరోసా పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

farmers protest for raithu bharosa at virapunayunipalle
author img

By

Published : Nov 9, 2019, 11:52 PM IST

రైతు భరోసా పడలేదంటూ రైతుల ఆందోళన

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం గంగిరెడ్డిపల్లె, సంగాలపల్లె గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమకు రైతు భరోసా డబ్బులు అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందామని పేర్కొన్నారు. ఇప్పటి సర్కారు ప్రవేశపెట్టిన రైతు భరోసా మాత్రం గెజిట్లో లేదని అధికారులు అంటున్నట్లు రైతులు తెలిపారు. తక్షణమే బాధిత రైతుల ఖాతాలో రైతు భరోసా పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రైతులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

రైతు భరోసా పడలేదంటూ రైతుల ఆందోళన

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం గంగిరెడ్డిపల్లె, సంగాలపల్లె గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమకు రైతు భరోసా డబ్బులు అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందామని పేర్కొన్నారు. ఇప్పటి సర్కారు ప్రవేశపెట్టిన రైతు భరోసా మాత్రం గెజిట్లో లేదని అధికారులు అంటున్నట్లు రైతులు తెలిపారు. తక్షణమే బాధిత రైతుల ఖాతాలో రైతు భరోసా పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రైతులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

రైతు భరోసా ఫిర్యాదులు.. క్యూకట్టిన అన్నదాతలు

Intro:AP_CDP_66_09_RAITHULAU_ANDHOLANA_AVB_AP10188 CON:SUBBARAYUDU, ETV CONTRIBUTER, KAMALAPURAM యాంకర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వీరపునాయునిపల్లె మండలం గంగిరెడ్డిపల్లె సంగాల పల్లె గ్రామ రైతులు రైతు భరోసా పడలేదు అంటూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు కడప జిల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందులకు అత్యంత సమీపంలో ఉన్న వీరపునాయునిపల్లె మండలం గంగిరెడ్డిపల్లె సంగాల పల్లె రైతులు ఆవేదన గత 40 సంవత్సరాల క్రితం వీరపునాయునిపల్లి అనిమెల సంగాల పల్లె గంగిరెడ్డిపల్లె కలిపి మేజర్ పంచాయతీ గా ఉండేవని 1979వ సంవత్సరంలో సంగాల పల్లి నాగిరెడ్డి పల్లి పంచాయతీ చేశారని పంచాయతీ విడగొట్టిన తర్వాత ఐదుసార్లు పంచాయతీ ఎన్నికలు జరిపినప్పటికీ గత ప్రభుత్వంలో కూడా రైతు రుణమాఫీ ప్రభుత్వ పథకాలు అన్ని మా ఖాతాలో చేరాయి మరి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా దగ్గరికి వచ్చేసరికి పక్కకు పోయిందని గెజిట్లో లేదని అధికారులు అంటున్నారు మరి ఇవన్నీ నీ ముందు మా ఖాతాల్లో ఎందుకు పడ్డాయని ఇప్పుడు రైతు భరోసా ఎందుకు పడలేదని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తక్షణమే బాధిత రైతుల ఖాతాలో రైతు భరోసా పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రైతులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు బైట్ 1 మల్లికార్జున రెడ్డి ( రైతు) 2 గాలి చంద్ర (రైతుసంగం నాయకుడు)


Body:రైతులు ఆందోళన


Conclusion:కడప జిల్లా కమలాపురం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.