ETV Bharat / state

రైల్వేకోడూరులో గాలివానకు నేలరాలిన అరటి - latest farmers problems in kadapa dst

కడప జిల్లా రైల్వేకోడూరులోని పుల్లంపేట, పెనగలూరు మండలాల్లో రాత్రి వీచిన పెనుగాలుల వల్ల అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 15 రోజుల్లో పంట చేతికి వస్తుందనగా.. ఇలా జరగడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

due to heavy winds banana crop damaged in kadapa dst railwaykoduru
పెనుగాలకు దెబ్బతిన్న అరటిపంట
author img

By

Published : Mar 21, 2020, 10:28 AM IST

పెనుగాలులకు దెబ్బతిన్న అరటిపంట

కడప జిల్లా రైల్వేకోడూరులోని పుల్లంపేట,పెనుగలూరు మండలాల్లో రాత్రి వీచిన పెనుగాలులకు అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట చేతికి వస్తుందని అనుకున్న సమయంలో పంట పూర్తిగా నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు నష్టపోయామని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పెనుగాలులకు దెబ్బతిన్న అరటిపంట

కడప జిల్లా రైల్వేకోడూరులోని పుల్లంపేట,పెనుగలూరు మండలాల్లో రాత్రి వీచిన పెనుగాలులకు అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట చేతికి వస్తుందని అనుకున్న సమయంలో పంట పూర్తిగా నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు నష్టపోయామని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

ఈ కండక్టర్ నిజాయతీపరుడు... ఎందుకో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.