ETV Bharat / state

కడప జిల్లాలో కార్తిక శోభ... ఆలయాలకు పోటెత్తిన భక్తులు

author img

By

Published : Dec 7, 2020, 4:15 PM IST

కార్తిక మాసం నాలుగో సోమవారం కావటంతో కడప జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

devotees rush at lord shiva temples in  kadapa district
కడప జిల్లాలో కార్తిక శోభ... ఆలయాలకు పోటెత్తిన భక్తులు

కడప జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం నాలుగో సోమవారం కావటంతో ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాల్లో దీపాలను వెలిగించారు.

ఇదీ చదవండి:

కడప జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం నాలుగో సోమవారం కావటంతో ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాల్లో దీపాలను వెలిగించారు.

ఇదీ చదవండి:

తిరుమలలో వర్షం..విరిగిపడుతున్న కొండచరియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.