ETV Bharat / state

దోమలు నివారించాలని సీపీఐ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన - కడప జిల్లా మైదుకూరులో సీపీఐ అర్ధనగ్న ప్రదర్శన

దోమల వ్యాప్తిని అరికట్టాలని సీపీఐ నాయకులు కడప జిల్లా మైదుకూరులోని పురపాలక కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

సీపీఐ అర్ధనగ్న ప్రదర్శన
author img

By

Published : Sep 27, 2019, 11:11 PM IST

దోమలు నివారించాలని సీపీఐ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన

వర్షాకాలం దోమల ఉద్ధృతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరులో పురపాలక సంఘం కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. స్థానికులతో కలిసి కార్యాలయం వద్దకు చేరుకున్న నేతలు పురపాలక అధికారుల తీరును తప్పుబట్టారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

దోమలు నివారించాలని సీపీఐ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన

వర్షాకాలం దోమల ఉద్ధృతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరులో పురపాలక సంఘం కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. స్థానికులతో కలిసి కార్యాలయం వద్దకు చేరుకున్న నేతలు పురపాలక అధికారుల తీరును తప్పుబట్టారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి :

గేట్లు ఎత్తిన మైలవరం జలాశయం...కోతకు గురైన రహదారి

Intro:ap_knl_21_27_bhaditula_diksha_AP10058
యాంకర్, నష్ట పరిహారం చెల్లించాలని నంద్యాల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన రోడ్ల విస్తరణలో దుకాణాలు, ఇళ్ళు కోల్పోయిన భాదితులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష మూడోరోజు కొనసాగింది.గత ప్రభుత్వ హయాంలో పరిహార నిధులు మంజూరైన ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భాదితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వారు విన్నవించారు
బైట్, బాధితుడు, నంద్యాల
బైట్, బాధితురాలు


Body:నిరాహారదీక్ష


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.