ETV Bharat / state

ప్రధాని మోదీ ప్రజలు మెచ్చిన నాయకుడు: సత్యకుమార్ - రాష్ట్రంలో భాజపా సంకల్ప యాత్ర న్యూస్

ప్రధాని మోదీ ప్రజలు మెచ్చిన నాయకుడనీ... ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదరాభిమానాలు చూరగొన్నారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. కడపలో గాంధీ సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

భాజపా సంకల్ప యాత్ర
author img

By

Published : Oct 31, 2019, 5:15 PM IST

భాజపా సంకల్ప యాత్ర

మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్​లకు నిజమైన వారసుడు ప్రధాని నరేంద్రమోదీ అని... భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. కడపలో గాంధీ సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సత్యకుమార్ మాట్లాడారు. గాంధీపేరు అరువు తెచ్చుకొని గతంలో పాలించిన పాలకులు... దేశాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. మోదీ ప్రజలు మెచ్చిన నాయకుడనీ... ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదరాభిమానాలు చూరగొన్నారని కొనియాడారు.

ఇవీ చదవండి... భయపడొద్దు.. మేమున్నాం' చింతమనేనికి లోకేశ్ భరోసా

భాజపా సంకల్ప యాత్ర

మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్​లకు నిజమైన వారసుడు ప్రధాని నరేంద్రమోదీ అని... భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. కడపలో గాంధీ సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సత్యకుమార్ మాట్లాడారు. గాంధీపేరు అరువు తెచ్చుకొని గతంలో పాలించిన పాలకులు... దేశాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. మోదీ ప్రజలు మెచ్చిన నాయకుడనీ... ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదరాభిమానాలు చూరగొన్నారని కొనియాడారు.

ఇవీ చదవండి... భయపడొద్దు.. మేమున్నాం' చింతమనేనికి లోకేశ్ భరోసా

Intro:ap_cdp_17_31_bjp_sankalpa_yatra_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లకు నిజమైన వారసుడు నరేంద్ర మోడీని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. కడపలో గాంధీ సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ యాత్ర పాత బైపాస్ రోడ్డు నుంచి నగర వీధుల్లో కొనసాగింది. భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. అంబేద్కర్ కూడలి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. గాంధీ పేరును అరువు తెచ్చుకొని గతంలో పాలించిన పాలకులు దేశాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. మోడీ ప్రజలు మెచ్చిన నాయకుడు అని, కొన్ని వేల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఎంతోమంది ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. ఈ సంకల్ప యాత్రలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి భాజపా రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.
byte: సత్య కుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శి.


Body:బిజెపి సంకల్ప యాత్ర


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.