Budda Srikanth Reddy: కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు భాజపా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి.. బెయిల్పై విడుదలయ్యారు. కడప కేంద్ర కారాగారంలో 40 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన.. బెయిల్పై విడుదలయ్యారు. కర్నూలు జిల్లా నుంచి వచ్చిన భాజపా కార్యకర్తలు.. ఆయనకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తనపై కుట్ర పూరితంగా కేసులు పెట్టి జైలుపాలు చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి:
Chandrababu Land: నారావారిపల్లెలో చంద్రబాబు భూమి కబ్జాకు యత్నం