ETV Bharat / state

మోదీ చేతిలో కీలుబొమ్మగా ఈసీ: రఘవీరా

కేంద్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కోల్పోయి మోదీ చేతిలో కీలు బొమ్మగా మారిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రధాని ఏది చెప్తే అది చేస్తోందని అన్నారు.

author img

By

Published : May 16, 2019, 1:23 PM IST

రఘవీరా
రఘవీరా
కడప జిల్లా వేంపల్లిలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి... ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయి... ప్రధాని మోదీకి జవాబుదారీగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్​తోనే తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. పార్టీలన్నీ ఉమ్మడిగా తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్​గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

రఘవీరా
కడప జిల్లా వేంపల్లిలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి... ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయి... ప్రధాని మోదీకి జవాబుదారీగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్​తోనే తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. పార్టీలన్నీ ఉమ్మడిగా తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్​గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
Intro:చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందన.


Body:ap_tpt_36_16_chevireddi_press_meet_avb_c5

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 5 పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ నిర్వహించడం విచారకరమని తాజా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం, రాంచంద్రాపురం మండలాలలో రిపోలింగ్పై స్పందిస్తూ రీపోలింగ్ జరగడానికి చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ముఖ్య కారకుడు అని ఆయన ఆరోపించారు. ఎన్నికలలో నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల అధికారులు టిడిపి పార్టీకి తొత్తుగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని, ఇకనైనా ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు.


Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి .9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.