ఇవి చదవండి
రాయచోటిలో.. ఓటుపై ఈనాడు - ఈటీవీ అవగాహన
గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన కేంద్రాలను గుర్తించి ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. కడప జిల్లా రాయచోటిలో ఓటర్లకు ఓటు ఆవశ్యకత వివరించారు.
ఓటుపై ఈనాడు ఈటీవీ అవగాహనా సదస్సు
గత ఎన్నికల్లో తక్కువగా పోలింగ్ నమోదైన కేంద్రాలను గుర్తించిన.. ఈనాడు - ఈటీవీ సంస్థలు.. కడప జిల్లా రాయచోటి లో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించాయి.పూలతోటపల్లి మహబూబ్గఢ్ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో 41 శాతానికి మించి గతంలో ఓటింగ్ నమోదు కాలేదు.అప్పట్లోఅధికార యంత్రాంగం ముందస్తుగా అవగాహన కల్పించలేదు. ఈ పరిస్థితి మార్చేందుకు ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన శిబిరం నిర్వహించారు.విద్యార్థులు తల్లిదండ్రులకు ఓటు పట్ల అవగాహన కల్పించాలన్నారు.పోలింగ్ రోజు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేలా చైతన్యం తీసుకురావాలని కోరారు.
ఇవి చదవండి
Intro:ap_rjy_96_03_tdp_pracharam_mla_gorantla_av_c17
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం బొమ్మూరులో బుధవారం సాయంత్రం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపాను గెలిపించాలని కోరారు. ఆయా కాలనీల్లో కొంతమంది తమ వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మించలేదని ఎమ్మెల్యేకు చెప్పడంతో రోడ్డు మంజూరు అయిందని ఎన్నికల అనంతరం నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు .
Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
Conclusion:7993300498
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం బొమ్మూరులో బుధవారం సాయంత్రం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపాను గెలిపించాలని కోరారు. ఆయా కాలనీల్లో కొంతమంది తమ వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మించలేదని ఎమ్మెల్యేకు చెప్పడంతో రోడ్డు మంజూరు అయిందని ఎన్నికల అనంతరం నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు .
Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
Conclusion:7993300498