మైదుకూరులో తెదేపా బైక్ ర్యాలీ
మైదుకూరులో తెదేపా కార్యకర్తల బైక్ ర్యాలీ - MAIDUKUR
కడప జిల్లా మైదుకూరులో తెదేపా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధర్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో ర్యాలీ చేశారు.

మైదుకూరులో తెదేపా బైక్ ర్యాలీ
మైదుకూరులో తెదేపా బైక్ ర్యాలీ