ETV Bharat / state

సమస్యల పరిష్కారం కోరుతూ డిగ్రీ కళాశాలల బంద్

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమస్యల పరిష్కారం కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైంది.

author img

By

Published : Jul 25, 2019, 7:56 PM IST

ఏబీవీపీ
సమస్యల పరిష్కారం కోరుతూ డిగ్రీ కళాశాలల బంద్

ఏబీవీపీ ఆధ్వర్యంలో కడప జిల్లా రాజంపేటలో కళాశాలల బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ ఆంజనేయులు తెలిపారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్​మెంట్ నిధులు విడుదల చేయని కారణంగా.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

సమస్యల పరిష్కారం కోరుతూ డిగ్రీ కళాశాలల బంద్

ఏబీవీపీ ఆధ్వర్యంలో కడప జిల్లా రాజంపేటలో కళాశాలల బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ ఆంజనేయులు తెలిపారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్​మెంట్ నిధులు విడుదల చేయని కారణంగా.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ఇది కూడా చదవండి

రాయలసీమ జిల్లాలకు నీటి కోటాల చట్టబద్దత కల్పించాలి

Intro:అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పరిగిలో గురువారం తెలు గు దేశం పార్టీ కార్యకర్తలతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలనా పరంగా జగన్
విఫలమయ్యారని, విమర్శించారు..టీడీపీ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


Body:టీడీపీ ప్రెసిడెంట్


Conclusion:మీటింగ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.