ETV Bharat / state

గోపాయ‌ప‌ల్లె చెక్‌పోస్టు వ‌ద్ద రూ.20 లక్షలు స్వాధీనం

author img

By

Published : Mar 14, 2020, 11:38 AM IST

క‌డ‌ప జిల్లా రాజుపాళెం మండ‌లం గోపాయ‌ప‌ల్లె చెక్‌పోస్టు వ‌ద్ద పోలీసులు 20 ల‌క్ష‌ల 20 వేల రూపాయ‌లను ప‌ట్టుకున్నారు. ఈ డబ్బును ఆదాయ‌ప‌న్ను అధికారుల‌కు అప్ప‌గించారు.

20 lakhs hand over by police at chadapa
గోపాయ‌ప‌ల్లె చెక్‌పోస్టు వ‌ద్ద 20 లక్షల రూపాయలు స్వాధీనం

క‌డ‌ప జిల్లా రాజుపాళెం మండ‌లం గోపాయ‌ప‌ల్లె చెక్‌పోస్టు వ‌ద్ద పోలీసులు న‌గ‌దును ప‌ట్టుకున్నారు. ఎలాంటి ర‌శీదులు లేక‌పోవ‌డం వల్ల 20 ల‌క్ష‌ల 20 వేల రూపాయ‌లను స్వాధీనం చేసుకున్నారు. ఉల‌వ‌ప‌ల్లెకు చెందిన ఓ వ్య‌క్తి ద్విచ‌క్ర‌వాహ‌నంపై న‌గ‌దును ఆళ్ల‌గ‌డ్డ‌కు తీసుకెళ్తుండ‌గా గుర్తించారు. ఈ డబ్బును ఆదాయ‌ప‌న్ను అధికారుల‌కు అప్ప‌గించారు.

క‌డ‌ప జిల్లా రాజుపాళెం మండ‌లం గోపాయ‌ప‌ల్లె చెక్‌పోస్టు వ‌ద్ద పోలీసులు న‌గ‌దును ప‌ట్టుకున్నారు. ఎలాంటి ర‌శీదులు లేక‌పోవ‌డం వల్ల 20 ల‌క్ష‌ల 20 వేల రూపాయ‌లను స్వాధీనం చేసుకున్నారు. ఉల‌వ‌ప‌ల్లెకు చెందిన ఓ వ్య‌క్తి ద్విచ‌క్ర‌వాహ‌నంపై న‌గ‌దును ఆళ్ల‌గ‌డ్డ‌కు తీసుకెళ్తుండ‌గా గుర్తించారు. ఈ డబ్బును ఆదాయ‌ప‌న్ను అధికారుల‌కు అప్ప‌గించారు.

ఇదీ చదవండి : సినిమా థియేటర్లు మూసివేత... పాఠశాలలకు సెలవులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.