ETV Bharat / state

జిల్లాలో పర్యటించిన గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి - corona news in west godavari dst

గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రులో పర్యటించారు. సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని పరిశీలించి ఇద్దరు వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు.

జిల్లాలో పర్యటించిన గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి
village devolopmenta cheif secratary visits west godavari dst about penstion
author img

By

Published : May 1, 2020, 7:13 PM IST

పశ్చిమగోదావరి జిల్లా కలపర్రులో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పర్యటించారు. 85 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయిందని ద్వివేది పేర్కొన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో ఉంటున్నవారు ఆయా గ్రామాల్లోని కార్యదర్శులు, వాలంటీర్లను కలిసి అక్కడ పింఛన్లు పొందవచ్చన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు అందించే లక్ష్యంతో ఇప్పటికే రెండు కోట్లు పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ నివారణకు సహకారం అందించాలని కోరారు.

పశ్చిమగోదావరి జిల్లా కలపర్రులో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పర్యటించారు. 85 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయిందని ద్వివేది పేర్కొన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో ఉంటున్నవారు ఆయా గ్రామాల్లోని కార్యదర్శులు, వాలంటీర్లను కలిసి అక్కడ పింఛన్లు పొందవచ్చన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు అందించే లక్ష్యంతో ఇప్పటికే రెండు కోట్లు పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ నివారణకు సహకారం అందించాలని కోరారు.

ఇదీ చూడండి

మైలవరంలో నిత్యావసర సరకులు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.