ETV Bharat / state

పేదలకు సరకులు పంచిన తెదేపా నేతలు - tdp leaders narasapuram latest news

నరసాపురంలో పేదలను ఆదుకునేందుకు తెదేపా నాయకులు కూరగాయలను పంచిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పాల్గొన్నారు.

vegetable distribution to poor people by tdp leaders in narasapuram
కూరగాయలు పంచుతున్న తెదేపా నాయకులు
author img

By

Published : May 7, 2020, 6:55 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పేదలను ఆదుకునేందుకు తేదేపా నేతలు ముందుకొచ్చారు. తమ వంతు సహాయంగా 3600 పేద కుటుంబాలకు 9 రకాల కూరగాయలు పంపిణీ చేశారు.

ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు హాజరయ్యారు. అనంతరం తెదేపా కార్యకర్తలు పేదలకు అందజేశారు. కరోనాతో జాగ్రత్తగా ఉండాలని కోరారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పేదలను ఆదుకునేందుకు తేదేపా నేతలు ముందుకొచ్చారు. తమ వంతు సహాయంగా 3600 పేద కుటుంబాలకు 9 రకాల కూరగాయలు పంపిణీ చేశారు.

ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు హాజరయ్యారు. అనంతరం తెదేపా కార్యకర్తలు పేదలకు అందజేశారు. కరోనాతో జాగ్రత్తగా ఉండాలని కోరారు.

ఇదీ చదవండి:

రిక్షా తొక్కుతూ రేషన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.