ETV Bharat / state

జంగారెడ్డి గూడెంలో చోరీ.. సీసీ ఫుటేజ్​ పరిశీలిస్తున్న పోలీసులు

author img

By

Published : Oct 27, 2020, 10:33 AM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఆన్​లైన్ వస్తువులు సరఫరా చేసే దుకాణంలో చోరీ జరిగింది. దుకాణాన్ని పరిశీలించిన పోలీసులు నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

చోరి జరిగిన దుకాణం
చోరి జరిగిన దుకాణం

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆన్​లైన్ వస్తువులు సరఫరా చేసే దుకాణంలో చోరీ జరిగింది. సోమవారం తెల్లవారుజామున దుకాణంలోకి దొంగలు ప్రవేశించి రూ. 1.50 లక్షల నగదుతో పాటు ల్యాప్​టాప్, టీవీ, రెండు చరవాణులు దోచుకెళ్లారు. జంగారెడ్డిగూడెం పోలీసులు చోరీ జరిగిన దుకాణాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామని తెలిపారు.


ఇదీ చదవండి

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆన్​లైన్ వస్తువులు సరఫరా చేసే దుకాణంలో చోరీ జరిగింది. సోమవారం తెల్లవారుజామున దుకాణంలోకి దొంగలు ప్రవేశించి రూ. 1.50 లక్షల నగదుతో పాటు ల్యాప్​టాప్, టీవీ, రెండు చరవాణులు దోచుకెళ్లారు. జంగారెడ్డిగూడెం పోలీసులు చోరీ జరిగిన దుకాణాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామని తెలిపారు.


ఇదీ చదవండి

కేంద్రం కొర్రీపై నవంబరు 2న అత్యవసర భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.