ETV Bharat / state

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

author img

By

Published : Sep 8, 2019, 3:50 PM IST

ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా దువ్వ గ్రామంలో సంచలనం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలసి అదృశ్యం కావటం స్థానికంగా సంచలనం రేపింది. గ్రామానికి చెందిన మర్రి సుధ.. కుమార్తె అరుణ, కుమారుడు కృష్ణ కార్తీక్​తో కలిసి పుట్టింటికి వెళ్తానని చెప్పి అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో ఆమె భర్తతో పాటు సుధ తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలసి అదృశ్యం కావటం స్థానికంగా సంచలనం రేపింది. గ్రామానికి చెందిన మర్రి సుధ.. కుమార్తె అరుణ, కుమారుడు కృష్ణ కార్తీక్​తో కలిసి పుట్టింటికి వెళ్తానని చెప్పి అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో ఆమె భర్తతో పాటు సుధ తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీచదవండి

టైం చూసి, కాపు కాసి..దోచేశారు

Intro:కరువు జిల్లా అనంతము కృష్ణా జలాలతో చెరువులు నింపి సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే దిద్దుకుంటే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం పుట్టపర్తి సమీపంలోని కాలవలో కృష్ణా జిల్లాలకు జల హారతి ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంత జిల్లా సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని జిల్లాలోని చెరువు రిజర్వాయరు లను అను నింపుతాం అన్నారు నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇ కృషితోనే అనంత జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయన్నారు చెడు నన్ను నింపి వ్యవసాయ భూములను పంట పొలాలతో కళకళలాడేలా చేస్తామన్నారు త్వరలో 600 కోట్లతో నియోజకవర్గంలోని 193 చెరువులను నింపుతాం అన్నారు . పుట్టపర్తి రామ్మోహన్ 9490604113







Body:కృష్ణా జలాలకు జల హారతి


Conclusion:కృష్ణా జలాలకు జల హారతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.