ETV Bharat / state

పోడు భూములకు పట్టాలివ్వాలంటూ ఎస్సీ, ఎస్టీల ఆందోళన - east godavari podu farmers latest news

ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటోన్న తమకు పట్టాలివ్వాలంటూ ఎస్సీ, ఎస్టీలు... పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అర్హులను గుర్తించి సమస్య పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

పోడు భూముల పట్టాలు ఇవ్వాలని గిరిజనుల ధర్నా
author img

By

Published : Oct 22, 2019, 5:43 PM IST

Updated : Oct 22, 2019, 6:00 PM IST

పోడు భూముల పట్టాలు ఇవ్వాలని గిరిజనుల ధర్నా

పోడు భూములకు పట్టాలివ్వాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలు ఆందోళనకు దిగారు. జిల్లాలోని మన్యం మండలాల్లో ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటోన్న తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. పట్టాల పేరుతో ప్రభుత్వం మభ్యపెడుతోంది తప్ప నేటికీ అర్హులను గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి పోడు భూములకు పట్టాలివ్వాలని కోరారు.

ఇదీ చదవండి:ఉగాది తరువాతే ఇళ్ల విజ్ఞప్తులపై స్పష్టత: రామాచార్యులు

పోడు భూముల పట్టాలు ఇవ్వాలని గిరిజనుల ధర్నా

పోడు భూములకు పట్టాలివ్వాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలు ఆందోళనకు దిగారు. జిల్లాలోని మన్యం మండలాల్లో ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటోన్న తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. పట్టాల పేరుతో ప్రభుత్వం మభ్యపెడుతోంది తప్ప నేటికీ అర్హులను గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి పోడు భూములకు పట్టాలివ్వాలని కోరారు.

ఇదీ చదవండి:ఉగాది తరువాతే ఇళ్ల విజ్ఞప్తులపై స్పష్టత: రామాచార్యులు

Intro:AP_TPG_21_22_RDO_OFFICE_DHARNA_AVB_AP10088
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా మన్యం మండలాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద అఖిలభారత రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు బుట్టాయిగూడెం జీలుగుమిల్లి పోలవరం మండలాల్లో కొన్ని సంవత్సరాలుగా వందలాది ఎకరాలు గిరిజనులు సాగు చేసుకుంటున్నారు నాయకులు ఆరోపించారు పట్టాలు పేరుతో ప్రభుత్వం మభ్య పెడుతుంది తప్ప నేటికీ అర్హులు గుర్తించలేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సర్వే చేసి గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు
బైట్స్: తలారి ప్రకాష్ అఖిలభారత రైతుకూలి సంఘం జిల్లా కార్యదర్శి


Body:ఆర్టీవో ఆఫీస్ ధర్నా


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
Last Updated : Oct 22, 2019, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.