ETV Bharat / state

భీమవరం సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ మంత్రి తలసాని

author img

By

Published : Jan 15, 2020, 7:40 PM IST

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. మావుళ్ళమ్మకు పూజలు చేశారు. కోడి పందేలను తిలకించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్​తో తనకు అనుబంధం ఉందని తలసాని చెప్పారు.

telangana minister thalasani srinivas yadav
భీమవరం సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ మంత్రి తలసాని

భీమవరం సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ మంత్రి తలసాని

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్ళమ్మ వారిని తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. సమీపంలో జరిగిన కోడి పందేలను తిలకించారు. భీమవరం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోని తెలుగు వాళ్లంతా తమ తమ స్వగ్రామాలకు వచ్చి సంక్రాంతిని ఆనందంగా గడపడం మన సంస్కృతిలో భాగమని చెప్పారు. అమరావతి రైతుల్లో ఉన్న ఆవేదనను.. ముఖ్యమంత్రి పరిష్కరించి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్​తో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రతి ఏటా సంక్రాంతికి తలసాని శ్రీనివాస్ యాదవ్ భీమవరం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు గ్రంధి శ్రీనివాస్.

భీమవరం సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ మంత్రి తలసాని

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్ళమ్మ వారిని తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. సమీపంలో జరిగిన కోడి పందేలను తిలకించారు. భీమవరం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోని తెలుగు వాళ్లంతా తమ తమ స్వగ్రామాలకు వచ్చి సంక్రాంతిని ఆనందంగా గడపడం మన సంస్కృతిలో భాగమని చెప్పారు. అమరావతి రైతుల్లో ఉన్న ఆవేదనను.. ముఖ్యమంత్రి పరిష్కరించి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్​తో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రతి ఏటా సంక్రాంతికి తలసాని శ్రీనివాస్ యాదవ్ భీమవరం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు గ్రంధి శ్రీనివాస్.

ఇవీ చూడండి:

సంక్రాంతి సంబరాలు.. తరలి వచ్చిన తెలంగాణ వాసులు

Intro:రిపోర్టర్ :జి. సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా: పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్:Ap_tpg_42_15_bvm_mantri_thalasani_Ap10087
మొబైల్ :9849959923
యాంకర్ :పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్ళమ్మ వారిని తెలంగాణ సినిమా ఆటో గ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం కాళ్ల మండలం లో నిర్వహిస్తున్న కోడిపందాలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ప్రజలంతా సంక్రాంతి వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. ప్రపంచంలోని తెలుగు వాళ్లంతా తమ తమ స్వగ్రామాలకు వచ్చి ఆనందంగా గడపడం మన సంస్కృతిలో భాగం అన్నారు .అమరావతి రైతుల్లో కొంత ఆవేదన ఉందని అయితే డైనమిక్ ముఖ్యమంత్రి అందరి సమస్యలు పరిష్కరించి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను అన్నారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీనివాస్ యాదవ్ భీమవరం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు .
బైట్స్ 1 తలసాని శ్రీనివాస్ యాదవ్ ,తెలంగాణ సినిమా ఆటో గ్రాఫి మంత్రి
2 గ్రంధి శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే


Body:రిపోర్టర్ :జి. సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా: పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్:Ap_tpg_42_15_bvm_mantri_thalasani_Ap10087


Conclusion:రిపోర్టర్ :జి. సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా: పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్:Ap_tpg_42_15_bvm_mantri_thalasani_Ap10087
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.