ETV Bharat / state

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

author img

By

Published : Feb 15, 2021, 9:23 PM IST

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం జైనవారిగూడెం వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

telangana liquor seized
తెలంగాణ మద్యం స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా జైనవారిగూడెం వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. సరిహద్దుల్లో నిర్వహించిన తనిఖీల్లో మూడు లక్షల విలువ చేసే మద్యం సీసాలు, వ్యాన్​ను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో స్థానిక ఎన్నికల సందర్భంగా మద్యం సరఫరా అవుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లా జైనవారిగూడెం వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. సరిహద్దుల్లో నిర్వహించిన తనిఖీల్లో మూడు లక్షల విలువ చేసే మద్యం సీసాలు, వ్యాన్​ను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో స్థానిక ఎన్నికల సందర్భంగా మద్యం సరఫరా అవుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు.

ఇదీ చదవండి: ఎస్​ఈబీ దాడుల్లో కర్ణాటక మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.