చింతలపూడి తెదేపా అభ్యర్థి జోరుగా ప్రచారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కర్రా రాజారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.జంగారెడ్డిగూడెం చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోటలో పర్యటించి తెదేపాకుఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాజారావు ప్రారంభించారు.
ఇవి చదవండి
ఎన్నికల ప్రచార పర్వం... వినూత్న రీతిలో అభిమానం!