ఇదీ చూడండి:
'తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన నేత ఎన్టీఆర్'
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 24వ వర్ధంతి నిర్వహించారు. వీరనారాయణ కూడలి వెంకటేశ్వర కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాలకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ దొమ్మేటి వెంకట్ సుధాకర్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ పరిమి వెంకటేశ్వరరావు, పలువురు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావుదే అని నాయకులు పేర్కొన్నారు.
తణుకులో ఎన్టీఆర్ వర్ధంతి
ఇదీ చూడండి:
Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286, 9493337409
తేదీ:18.01.2020
ఐటమ్: తణుకులో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
AP_TPG_11_18_TANUKU_NTR_VARDHANTI_VEDUKALU_VO_AB_AP10092
(. ) తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 24 వ వర్ధంతి వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో ఘనంగా జరిగాయి
Body:తణుకు పట్టణంలోని వీరనారాయణ కూడలి వెంకటేశ్వర కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాలకు మాజీ శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ దొమ్మేటి వెంకట్ సుధాకర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Conclusion:తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన ఘనత ఎన్టీరామారావు కు దక్కుతుందని నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారని గుర్తు చేశారు నేటి పాలకులు తెలుగువారి మధ్య కుల మత వైషమ్యాలను రచ్చ కొట్టేలా రాజధాని విభజన కార్యక్రమాన్ని చేపట్టారని నాయకులు విమర్శించారు. పేద బడుగు వర్గాలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నాయకులు పేర్కొన్నారు.
బైట్: ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ శాసనసభ్యులు
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286, 9493337409
తేదీ:18.01.2020
ఐటమ్: తణుకులో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
AP_TPG_11_18_TANUKU_NTR_VARDHANTI_VEDUKALU_VO_AB_AP10092
(. ) తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 24 వ వర్ధంతి వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో ఘనంగా జరిగాయి
Body:తణుకు పట్టణంలోని వీరనారాయణ కూడలి వెంకటేశ్వర కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాలకు మాజీ శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ దొమ్మేటి వెంకట్ సుధాకర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Conclusion:తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన ఘనత ఎన్టీరామారావు కు దక్కుతుందని నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారని గుర్తు చేశారు నేటి పాలకులు తెలుగువారి మధ్య కుల మత వైషమ్యాలను రచ్చ కొట్టేలా రాజధాని విభజన కార్యక్రమాన్ని చేపట్టారని నాయకులు విమర్శించారు. పేద బడుగు వర్గాలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నాయకులు పేర్కొన్నారు.
బైట్: ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ శాసనసభ్యులు