ETV Bharat / state

'భవిష్యత్తులో డీలర్లను కొనసాగిస్తామని జీవో విడుదల చేయాలి'

author img

By

Published : Dec 4, 2020, 10:11 PM IST

రాష్ట్ర డీలర్ల సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో డీలర్లు సమావేశం నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని.. భవిష్యత్తులో డీలర్లను కొనసాగిస్తామని ప్రభుత్వం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Ration Dealers meeting at eluru
భవిష్యత్తులో డీలర్లను కొనసాగిస్తామని జీవో విడుదల చేయాలి

చౌకధర డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సమావేశం నిర్వహించారు. ఇంటికే రేషన్ సరకులు పంపిణీని రాష్ట్ర చేపడుతున్న నేపథ్యంలో భవిష్యత్ ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించారు. డీలర్లను కొనసాగిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని.. దానికి లోబడి జీవోను విడుదల చేయాలని డీలర్ల సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో డీలర్లను కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నాయకులు, డీలర్లు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

చౌకధర డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సమావేశం నిర్వహించారు. ఇంటికే రేషన్ సరకులు పంపిణీని రాష్ట్ర చేపడుతున్న నేపథ్యంలో భవిష్యత్ ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించారు. డీలర్లను కొనసాగిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని.. దానికి లోబడి జీవోను విడుదల చేయాలని డీలర్ల సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో డీలర్లను కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నాయకులు, డీలర్లు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

'ఏపీకి డబ్బులు ఇవ్వాలంటే బ్యాంకులు భయపడుతున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.