ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రశాంత్‌ కిశోర్‌ దంపతులు - PRASHANT KISHOR VISIT TIRUMALA

శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న పీకే దంపతులు

prashant_kishor_visit_tirumala_temple
prashant_kishor_visit_tirumala_temple (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2025, 1:59 PM IST

Prashant Kishor Visit Tirumala Temple : తిరుమల శ్రీవారిని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో సతీసమేతంగా పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ప్రశాంత్‌ కిశోర్‌ దంపతులకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Prashant Kishor Visit Tirumala Temple : తిరుమల శ్రీవారిని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో సతీసమేతంగా పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ప్రశాంత్‌ కిశోర్‌ దంపతులకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

తిరుమలకు పెరిగిన భక్తులు - అలిపిరి వద్ద భారీగా వాహనాల రద్దీ

తిరుమల 'రామకృష్ణ తీర్థం'- మాఘ పౌర్ణమి రోజు స్నానమాచరిస్తే మోక్షం ప్రాప్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.