ETV Bharat / state

మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి పట్ల నేతల సంతాపం

author img

By

Published : Mar 8, 2021, 4:55 PM IST

తెలుగుదేశం నేత మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మాగంటి నివాసంలో రాంజీ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

political leaders tribute to maganti ramji in elur west godavari district
మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతిపట్ల నేతల సంతాపం

పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి పట్ల తెదేపా నేతలు జేసీ దివాకర్ రెడ్డి, కేశినేని నాని, బాపిరాజు, దెందులూరు వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని తదితరులు సంతాపం తెలిపారు. ఏలూరులోని మాగంటి నివాసంలో రాంజీ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ ఊరేగింపుగా రాంజీ అంతిమ యాత్ర కొనసాగింది. చాటపర్రు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి పట్ల తెదేపా నేతలు జేసీ దివాకర్ రెడ్డి, కేశినేని నాని, బాపిరాజు, దెందులూరు వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని తదితరులు సంతాపం తెలిపారు. ఏలూరులోని మాగంటి నివాసంలో రాంజీ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ ఊరేగింపుగా రాంజీ అంతిమ యాత్ర కొనసాగింది. చాటపర్రు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇదీచదవండి.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.