ETV Bharat / state

'సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తాం'

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ తెదేపా విస్తృతస్థాయి సమావేశం ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో జరిగింది.

author img

By

Published : Sep 19, 2019, 11:54 PM IST

తెదేపా
నిడదవోలు నియోజకవర్గ తెదేపా విస్త్రతస్థాయి సమావేశం

తెదేపా నియోజకవర్గ విస్త్రతస్థాయి సమావేశంలో... పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మాజీ స్పీకర్ కోడెల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఈ సమావేశం జరిగింది. విభజన సమస్యల ప్రభావం ప్రజలపై పడకుండా చంద్రబాబు ప్రభుత్వం పాలన చేసిందని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు గుర్తు చేసుకున్నారు. గడిచిన ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అమలయ్యేలా ప్రభుత్వం చూసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు గాని ప్రభుత్వం గాని స్పందించకపోతే.. ప్రజలకు తమ పార్టీ నేతలు అండగా ఉంటారని చెప్పారు.

నిడదవోలు నియోజకవర్గ తెదేపా విస్త్రతస్థాయి సమావేశం

తెదేపా నియోజకవర్గ విస్త్రతస్థాయి సమావేశంలో... పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మాజీ స్పీకర్ కోడెల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఈ సమావేశం జరిగింది. విభజన సమస్యల ప్రభావం ప్రజలపై పడకుండా చంద్రబాబు ప్రభుత్వం పాలన చేసిందని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు గుర్తు చేసుకున్నారు. గడిచిన ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అమలయ్యేలా ప్రభుత్వం చూసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు గాని ప్రభుత్వం గాని స్పందించకపోతే.. ప్రజలకు తమ పార్టీ నేతలు అండగా ఉంటారని చెప్పారు.

ఇది కూడా చదవండి

ఆగిన గోకులాల బిల్లులు.... అన్నదాతలు అప్పులపాలు

Intro:kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు

టీవీ5 మరియు abn ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రసారాలను mso , కేబుల్ టీవీ మరియు ఏపీ ఫైబర్ గ్రీడ్ లో నిలిపివేయడంతో దివి సీమలోని ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల .మరియు స్థానిక నాయకులతో కలసి మోపిదేవి సెంటర్ లో ర్యాలీ నిర్వహించారు.

అనంతరం కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి లో
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామివారి విగ్రహం చేతిలో వినతి పత్రం ఉంచారు. అనంతరం మోపిదేవి తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని నినాదాలు చేశారు.




Body:శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు


Conclusion:శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.