ETV Bharat / state

'అర్హులందరికీ నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలి'

author img

By

Published : Jun 25, 2020, 8:02 PM IST

అర్హులందరికీ నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ వావిలాల సరళాదేవి అన్నారు.

'nethanna nesthma scheme is allow to all textile workers'said states textile corporation Farmer chair person
'అర్హులైన వారందరికీ నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలి'

అర్హులైన నేత కార్మికులందరికీ నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ వావిలాల సరళాదేవి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది నేత కార్మికులు ఉండగా వారిలో 81 వేల మందిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేయడం దారుణమన్నారు. మగ్గం వేసే వారు మాత్రమే కాక.. నూలు వడికే వారు, ఇతర పనులు చేసే వారినీ పరిగణనలోకి తీసుకుని పథకాన్ని అమలు చేయాలని కోరారు.

అర్హులైన నేత కార్మికులందరికీ నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ వావిలాల సరళాదేవి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది నేత కార్మికులు ఉండగా వారిలో 81 వేల మందిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేయడం దారుణమన్నారు. మగ్గం వేసే వారు మాత్రమే కాక.. నూలు వడికే వారు, ఇతర పనులు చేసే వారినీ పరిగణనలోకి తీసుకుని పథకాన్ని అమలు చేయాలని కోరారు.

ఇదీచదవండి.

కరోనా ప్రభావం.. మామిడి గుజ్జు పరిశ్రమ సంక్షోభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.