ETV Bharat / state

బావను చంపిన బావమరిది....అసలేం జరిగిందంటే!

అమ్మను కొడుతుంటే చూస్తూ ఊరుకోలేదు... ఆ కొడుకు.. సొంత బావ అని చూడకుండా హతమార్చాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది.

author img

By

Published : Aug 23, 2019, 10:08 AM IST

నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలీసుల హత్య కేసును ఛేదించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం .. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన వర్థన అనీష్​ అనే వ్యక్తి అల్లరి చిల్లరగా తిరుగుతూ నేరస్థుడిగా మారాడు. ఈ క్రమంలోనే అనీష్ పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురంలోని తన తన మేనమామ ఇంటికి వస్తూ ఉంటాడు.మేనత్త సుజాత కుమారితో ఏదో ఒక విషయంపై గొడవ పెట్టుకొని కొట్టి వెళ్తుండేవాడు. సుజాత చిన్న కొడుకు ప్రశాంత్ ఈ విషయంలో అనీష్‌పై విపరీతమైన కోపం పెట్టుకుని ఎలాగైనా అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే ఈనెల 17వ తేదీన అనీష్​ ఇంటికి వచ్చినప్పుడు రాత్రి సమయంలో ఇనుప రాడ్డుతో అనీష్ తలపై గట్టిగా కొట్టాడు. దాంతో అనీష్​ అక్కడిక్కడే మృతి చెందాడు అని డీఎస్పీ దీలిప్ కుమార్ వివరించారు. దర్యాప్తు చేసిన పోలీసుల ముద్దాయి ప్రశాంత్​ అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలీసుల హత్య కేసును ఛేదించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం .. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన వర్థన అనీష్​ అనే వ్యక్తి అల్లరి చిల్లరగా తిరుగుతూ నేరస్థుడిగా మారాడు. ఈ క్రమంలోనే అనీష్ పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురంలోని తన తన మేనమామ ఇంటికి వస్తూ ఉంటాడు.మేనత్త సుజాత కుమారితో ఏదో ఒక విషయంపై గొడవ పెట్టుకొని కొట్టి వెళ్తుండేవాడు. సుజాత చిన్న కొడుకు ప్రశాంత్ ఈ విషయంలో అనీష్‌పై విపరీతమైన కోపం పెట్టుకుని ఎలాగైనా అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే ఈనెల 17వ తేదీన అనీష్​ ఇంటికి వచ్చినప్పుడు రాత్రి సమయంలో ఇనుప రాడ్డుతో అనీష్ తలపై గట్టిగా కొట్టాడు. దాంతో అనీష్​ అక్కడిక్కడే మృతి చెందాడు అని డీఎస్పీ దీలిప్ కుమార్ వివరించారు. దర్యాప్తు చేసిన పోలీసుల ముద్దాయి ప్రశాంత్​ అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు

ఇదీ చూడండి

తెదేపా ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతోనే రాజధాని మునిగింది

Intro:ap_rjy_83_14_seetharamula_kalyanam_avb_c14

() తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని కోదండ రామ చంద్ర మూర్తి ఆలయంలో కొలువై ఉన్న సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
రెండవ భద్రాద్రి గా పేరుగాంచిన గొల్లల మామిడాడ శ్రీరామచంద్రమూర్తి కల్యాణాన్ని కూడా భద్రాచలం భద్రాచల సీతారాముల కళ్యాణ క్రతువు నిర్వహించే రీతిలో గత హ శతాబ్ద కాలంగా కళ్యాణం జరపడం ఆనవాయితీగా వస్తుంది
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమర్పించగా విశేష భక్తజనం తో కల్యాణం కన్నుల పండువగా జరిగింది

byte మంజునాథ్, ఆలయ అర్చకుడు


Body:ap_rjy_83_14_seetharamula_kalyanam_avb_c14


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.