ETV Bharat / state

పాలకొల్లులో పారిశుద్ధ్య చర్యలకు మంత్రి శ్రీరంగనాథరాజు ఆదేశం - పాలకొల్లు పారిశుద్ధ్యంపై అధికారలను మంత్రి చెరుకువాడ ఆరా

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విషజ్వరాలతో అతలాకుతలం అవుతున్న కుటంబాలను మంత్రి చెరుకువాడ సందర్శిచారు. పారిశుద్ధ్యం పనులపై వివరాలను అధికారులను అడిగారు.

పాలకొల్లు పారిశుద్ధ్యంపై అధికారలను మంత్రి చెరుకువాడ ఆరా
author img

By

Published : Sep 30, 2019, 11:22 PM IST

పాలకొల్లులో పారిశుద్ధ్య చర్యలకు మంత్రి శ్రీరంగనాథరాజు ఆదేశం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కొద్ది రోజులుగా విష జ్వరాలతో కుటుంబాలు మృత్యువాత పడ్డాయి. ఆ పరిస్థితులు తెలుసుకునేందుకు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. అనంతరం పారిశుద్ధ్య పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. మూడు రోజులలోపు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

పాలకొల్లులో పారిశుద్ధ్య చర్యలకు మంత్రి శ్రీరంగనాథరాజు ఆదేశం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కొద్ది రోజులుగా విష జ్వరాలతో కుటుంబాలు మృత్యువాత పడ్డాయి. ఆ పరిస్థితులు తెలుసుకునేందుకు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. అనంతరం పారిశుద్ధ్య పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. మూడు రోజులలోపు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి :

''ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు''

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.