పశ్చిమగోదావరి జిల్లా.. జంగారెడ్డిగూడెం.. గురవాయగూడెం మద్దిఆంజనేయస్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి విశ్వనాథరాజును దేవాదాయశాఖ సస్పెండ్ చేసింది. రాజకీయ నాయకులతో సంబంధాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో పరిచయాలు, కోడి పందాల్లో పాల్గొనడం వంటి ఆరోపణలను విశ్వనాథరాజు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంతోనే ఆయన్ను సస్పెండ్ చేసినట్లు దేవాదాయ సహాయ కమిషనర్ పల్లంరాజు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: