ETV Bharat / state

వైద్యం వికటించి యువతి మృతి... అసలు ఏమైందంటే..?

వైద్యం వికటించి ఓ యువతి మృతిచెందింది. ఈ విషాదకర సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో జరిగింది.

author img

By

Published : Dec 26, 2019, 12:27 PM IST

lady died due to treatment fail in bondada
వైద్యం వికటించి యువతి మృతి
వైద్యం వికటించి యువతి మృతి... అసలు ఏమైందంటే..?

వైద్యం వికటించి యువతి మృతిచెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో జరిగింది. మృతురాలు భీమవరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదివే సమయంలో... భీమవరం పట్టణానికి చెందిన గ్రంధి సాయిరామ్​తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ వ్యవహాహం యువతి పెద్దలకు తెలియటంతో ఆమెను మధ్యలోనే కళాశాల మాన్పించారు.

సాయిరామ్​తో ఏర్పడిన శారీరక సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది. అబార్షన్ చేయించేందుకు కాళ్ల మండంలోని బొండాడ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు యార్ల రమేష్​ను సంప్రదించారు. బొండాడలో అబార్షన్ చేస్తున్న సమయంలో వైద్యం వికటించి యువతి మృతిచెందింది. భయాందోళనకు గురైన ఆర్ఎంపీ డాక్టర్ వెంటనే పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి: పాములు కనిపిస్తే ఆ యువకుడు పట్టి రక్షిస్తాడు..!

వైద్యం వికటించి యువతి మృతి... అసలు ఏమైందంటే..?

వైద్యం వికటించి యువతి మృతిచెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో జరిగింది. మృతురాలు భీమవరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదివే సమయంలో... భీమవరం పట్టణానికి చెందిన గ్రంధి సాయిరామ్​తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ వ్యవహాహం యువతి పెద్దలకు తెలియటంతో ఆమెను మధ్యలోనే కళాశాల మాన్పించారు.

సాయిరామ్​తో ఏర్పడిన శారీరక సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది. అబార్షన్ చేయించేందుకు కాళ్ల మండంలోని బొండాడ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు యార్ల రమేష్​ను సంప్రదించారు. బొండాడలో అబార్షన్ చేస్తున్న సమయంలో వైద్యం వికటించి యువతి మృతిచెందింది. భయాందోళనకు గురైన ఆర్ఎంపీ డాక్టర్ వెంటనే పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి: పాములు కనిపిస్తే ఆ యువకుడు పట్టి రక్షిస్తాడు..!

రిపోర్టర్ :జి .సూర్య దుర్గారావు సెంటర్ :భీమవరం జిల్లా :పశ్చిమ గోదావరి ఫైల్ నెం :Ap_tpg_43_25_bvm_death_Ap10087 మొబైల్ :9849959923 యాంకర్ : పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం బొండాడ లో దారుణం జరిగింది. పెళ్ళికాని యువతికి అబార్షన్ చేసి ఆమె మృతికి కారణమయ్యారు ఆర్ఎంపీ డాక్టర్. దండు దివ్యశ్రీ అనే యువతికి అబార్షన్ చేశాడు కాళ్ళ మండలం బొండాడ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ ఎల్లా రమేష్. వైద్యం వికటించి దివ్యశ్రీ , తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. ఈ ఘటనతో భయపడిన ఆర్ఎంపీ డాక్టర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరాలు చెప్పి లొంగిపోయాడు. తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం ఉచ్చిరి గ్రామం కు చెందిన దండు దివ్యశ్రీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కి చెందిన గ్రంధి సాయిరాం ప్రేమించుకుంటున్నారు. వీరి కలయిక తో దివ్యశ్రీ గర్భం దాల్చింది. ఆర్ఎంపీ డాక్టర్ రమేష్ దగ్గరకు దివ్యశ్రీ ని అబార్షన్ కోసం తీసుకువచ్చారు ప్రియుడు గ్రంధి సాయిరాం, అతని ముగ్గురు మిత్రులు. ఆర్ఎంపీ డాక్టర్ చేస్తున్న వైద్యం వికటించి దివ్యశ్రీ చనిపోయింది. దివ్యశ్రీ తల్లిదండ్రులు దుబాయ్, సింగపూర్ లో ఉంటారు. దివ్యశ్రీ హైదరాబాదులోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైట్ .. రవి వర్మ.. కాళ్ల ఎస్ఐ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.