ETV Bharat / state

'పైడికొండల కోట్లాది రూపాయలు దోచుకున్నారు'

పైడికొండల మాణిక్యాలరావు అధికారంలో ఉన్నప్పుడు సదావర్తి సత్రానికి చెందిన భూములు అమ్ముకుని కోట్ల రూపాయలు దోచుకున్నారని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆరోపించారు

author img

By

Published : Aug 21, 2019, 5:22 PM IST

తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ
తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా దోచుకున్నారని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. మూడేళ్లపాటు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న పైడికొండల.. సదావర్తి సత్రానికి చెందిన భూములను అమ్మి.. కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వైకాపా ప్రభుత్వం ముందుకెళ్తుంటే పైడికొండల ఒక కుహనా హిందుత్వవాదిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా దోచుకున్నారని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. మూడేళ్లపాటు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న పైడికొండల.. సదావర్తి సత్రానికి చెందిన భూములను అమ్మి.. కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వైకాపా ప్రభుత్వం ముందుకెళ్తుంటే పైడికొండల ఒక కుహనా హిందుత్వవాదిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి

అటవీ భూములను ఆక్రమించుకున్న గిరిజనులు... తరిమికొట్టిన పోలీసులు

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 008439

AP_CDP_29_21_ADHVANNAMGAA_BUS_STAND_AP10121


Body:రాయలసీమకు కూడలిగా ఉన్న మైదుకూరులో ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో అధ్వానంగా మారాయి జిల్లాలో ఏ డిపోకు లేనివిధంగా వప్రయాణికులతో పాటు ఇతర బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉన్నా అదే స్థాయిలో సమస్యలు వెంటాడుతున్నాయి.

ఎక్కడెక్కడి నుంచో వచ్చే ప్రయాణికులతో బస్టాండ్ కళకళలాడుతున్న అదే స్థాయిలో సమస్యలు వెంటాడుతున్నాయి అద్వానంగా ఉన్న బస్టాండ్ పరిసరాలు ప్రయాణికులకు ఏవగింపు పుట్టిస్తున్నాయి. బస్టాండ్ లోకి ప్రవేశించే దారి తో పాటు బయటకు వెళ్ళే దారి అధ్వానంగా తయారైంది కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల పెద్ద గోతులు ఉన్న మరమ్మతులు కరువయ్యాయి బస్టాండ్ ఆవరణలో సిమెంట్ రోడ్డు దెబ్బతిని చినుకు పడితే వర్షపు నీరు నిల్వ చేరుతోంది బస్టాండ్ ప్రయాణికులు రావాలన్నా భయపడిపోయే పరిస్థితి నెలకొంది ప్రయాణికులకు గురవుతున్నారు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణించే వారితో సేవా రుసుం వసూలు చేస్తున్నా యాజమాన్యం బస్టాండ్ బాగుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం


Conclusion:Note: sir ftpలో వీడియో ఫైల్ పంపాను.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.