ETV Bharat / state

'పోలవరంలో రూ.683 కోట్ల పనులకు జ్యుడిషియల్‌ కమిషన్‌ ఆమోదం'

పోలవరం జలాశయ నిర్మాణంలో.. అదనపు పనులు చేపట్టేందుకు సిద్ధం చేసిన టెండరు ప్రతిపాదనలకు ఆమోదం దక్కింది. ఈ పనుల విలువ.. 683 కోట్ల రూపాయలని అధికారులు వెల్లడించారు.

author img

By

Published : Apr 13, 2021, 10:46 AM IST

Polavaram
Polavaram

పోలవరం ప్రధాన డ్యాంలో రూ.683 కోట్లతో అదనపు పనులు చేపట్టేందుకు సిద్ధం చేసిన టెండరు ప్రతిపాదనలను జ్యుడిషియల్‌ కమిషన్‌ ఆమోదించిందని ఎస్‌ఈ నరసింహమూర్తి తెలిపారు. టెండర్ల నిబంధనల్లో కొన్ని మార్పులు సూచించిందని పేర్కొన్నారు.

ప్రధాన డ్యాం మూడో భాగంలో కాంక్రీటు పనులు చేయాల్సి ఉంది. స్పిల్‌ ఛానల్‌ ఎడమ, కుడి గట్ల వద్ద ఏటవాలుగా రక్షణ గట్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పనులకు ఏప్రిల్‌ 15న టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు.

పోలవరం ప్రధాన డ్యాంలో రూ.683 కోట్లతో అదనపు పనులు చేపట్టేందుకు సిద్ధం చేసిన టెండరు ప్రతిపాదనలను జ్యుడిషియల్‌ కమిషన్‌ ఆమోదించిందని ఎస్‌ఈ నరసింహమూర్తి తెలిపారు. టెండర్ల నిబంధనల్లో కొన్ని మార్పులు సూచించిందని పేర్కొన్నారు.

ప్రధాన డ్యాం మూడో భాగంలో కాంక్రీటు పనులు చేయాల్సి ఉంది. స్పిల్‌ ఛానల్‌ ఎడమ, కుడి గట్ల వద్ద ఏటవాలుగా రక్షణ గట్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పనులకు ఏప్రిల్‌ 15న టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

ఉగాది పచ్చడి.. ఔషధమా? ఆహారమా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.