ETV Bharat / state

జంగారెడ్డిగూడెంలో ప్రజల స్వచ్ఛంద బంద్ - corona news

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూనిపాటిస్తున్నారు.

Janata curfew in  jangareddygudem
వాహనాలు లేని రోడ్డు
author img

By

Published : Mar 22, 2020, 2:57 PM IST

జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛందంగా ప్రజల బంద్

కరోనా వైరస్ నివారించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు పట్టణాల్లో ఉదయం 5 గంటల నుంచి ప్రజలు బయటకు రావడం మానేశారు. శనివారం రాత్రి కావలసిన నిత్యావసర వస్తువులు చాలామంది కొనుగోలు చేశారు. జాతీయ రహదారి సైతం నిర్మానుష్యంగా మారాయి.

ఇదీచూడండి. 'జిల్లాలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి'

జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛందంగా ప్రజల బంద్

కరోనా వైరస్ నివారించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు పట్టణాల్లో ఉదయం 5 గంటల నుంచి ప్రజలు బయటకు రావడం మానేశారు. శనివారం రాత్రి కావలసిన నిత్యావసర వస్తువులు చాలామంది కొనుగోలు చేశారు. జాతీయ రహదారి సైతం నిర్మానుష్యంగా మారాయి.

ఇదీచూడండి. 'జిల్లాలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.